తిరుపతి రుయా ఘటనపై వైద్య ఆరోగ్య శాఖా మంత్రి విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుయా సూపరింటెండెంట్కు షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు ప్రకటించారు....
మైనారిటీలతో జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం చెలగాటమాడుతున్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ విమర్శించారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు....
ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న అధికార దాహంతో ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కన్నూమిన్నూ కానకుండా అడ్డమైన హామీలను జగన్ రెడ్డి గుప్పించారని టీడీపీ రాష్ట్ర...