విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస వివాదాలపాలవుతున్నాడు. మొన్నటికి మొన్న నడిరోడ్డుపై ఫ్రాంక్ వీడియో చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురికావడమే కాకుండా న్యూసెన్స్ కేసు నమోదు...
నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలులో 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసులను ఆయన ఖండించారు....
రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్ట్రంలో 3 హత్యలు, 6 మానభంగాలు అని చెబుతుంటే బాధేస్తోందని...
తనపై కేసీఆర్, కేటీఆర్ దాడి చేయించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ ఆరోపించారు. డీజీపీకి నిన్నటి నుంచి కాల్ చేస్తున్నా స్పందించడం లేదని తెలిపారు....
రాజధాని నిర్మాణానికి గతంలో రుణాలిచ్చేందుకు అన్ని బ్యాంకుల ముందుకు వచ్చాయని, జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి...