మంత్రి వర్గ విస్తరణలో ఓ యువ ఎమ్మెల్యే చోటు సంపాదించబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ పెద్దల అండదండలు, సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా ఆమెకు...
అమరావతిపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ 2022-23 బడ్జెట్లో కేంద్రం కేటాయింపులు చేసింది. విభజన చట్టం ప్రకారం...
జిల్లాల పునర్విభజన వైసీపీ నేతల మద్య చిచ్చు రాజేస్తోంది. అంతేకాదు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకునేలా దారితీస్తోంది. గెలిపించినందుకు తమంతట తామే చెప్పుతో...
వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోందని, టీడీపీలోకి వెళ్లాలంటే వెళ్లొచ్చు కానీ వ్యక్తిగత హననం సరికాదని...
ఎన్నికల్లో గెలిచేందుకు జగనే… వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్న వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాన్ని బట్టి చూస్తే.....