మూడు రోజుల పాటు ఈ క్రింది చోట్ల 500 మరియు 1000 రూపాయల నోట్లు చెల్లుతాయి

రూ.వెయ్యి, రూ.ఐదు వందల నోట్ల రద్దును ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ అర్ధరాత్రి నుంచే ఈ నోట్లు రద్దవుతున్నట్టు మోదీ ప్రకటించారు. అయితే అత్యవసర సేవల విషయంలో మాత్రం 72 గంటలపాటు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రలు, ఫార్మసీలు, రైల్వేస్టేషన్లు, పెట్రోల్‌, డీజిల్‌ బంకులు, వినియోగదారుల సహకార కేంద్రాలు, శ్మశానవాటికలు, ప్రభుత్వ డెయిరీ మిల్క్‌ బూత్‌‌లు, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మాత్రం రద్దు చేసినట్టు ప్రకటించిన పెద్ద నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రధాని ప్రకటించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *