‘బండి’తో చర్చలకు వచ్చిన ఆ నేతలు..!
తెలంగాణ బీజేపీలో గత కొన్ని రోజులుగా తిరుగుబాటు చేస్తున నేతలు బండి సంజయ్తో చర్చలకు దిగి వచ్చారు. పార్టీలో గుర్తింపు, చూపుతున్న వివక్షను గురించి తిరుగుబాటు నేతలు సంజయ్ కు వివరించారు. మీతో ఎలాంటి...
కాపులంటే ఎందుకంత కక్ష జగన్? ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ...
తల్లిలాంటిదాన్ని పవన్ రాజకీయాలకు వాడుకుంటున్నారు : కొడాలి
భీమ్లానాయక్ సినిమాకు కొత్తగా షరతులు ఏమీ పెట్టలేదని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలని స్పష్టం చేశారు. తల్లిలాంటి సినిమాను పవన్ రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్ప,...
వివేకాను చంపినట్లు ఒప్పుకుంటే రూ.10 కోట్లు ఇస్తామన్నారు.
వివేకా హత్యకేసు రోజుమలుపు తిరుగుతోంది. చివరకు అన్ని వేళ్లూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. గతేడాది సీబీఐకి పలువురు అనుమానితులు ఇచ్చిన వాంగ్మూలంలో అవినాష్ రెడ్డి,...
ఎంపీ రఘురామపై ఏపీ సీబీసీఐడీ నిఘా..ఢిల్లీకి పరార్
హైదరాబాద్ లో ఎంపీ రఘురామరాజు కదలికలపై ఏపీ సీబీసీఐడీ నిఘా పెట్టింది. ఎంపీ రఘురామరాజు ఇంటి దగ్గర ఏపీ ఐబీ అధికారులు శనివారం కాపు కాశారు. అయితే ఐబీ అధికారుల కళ్లుగప్పి ఢిల్లీ చేరుకున్నారు....
వివేకాను ఎవరు చంపారో తెలిసి కూడా నాటకాలా.? వర్ల రామయ్య
మాజీమంత్రి, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో తెలిసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటకాలాడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. తన బాబాయ్ను ఎవరు చంపారో జగన్కు ముందే తెలిసని...