500 మరియు 1000 నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై పరిమితులు ఉన్న కారణంగా రిజర్వ్ బ్యాంకు ఏటీఎంల వినియోగం పై కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 వరకు ఏటీఎంలలో ఎన్ని లావాదేవీలు చేసినా ఎటువంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా ఎటువంటి ఛార్జీలు లేకుండా ఎన్ని సార్లయినా ఏటీఎం కార్డులను ప్రజలు ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుత పరిమితుల ప్రకారం నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.
Public Services

Leave a Reply