బంగారు పతకాన్ని అందుకున్న కలెక్టర్ ముత్యాలరాజు

విశాఖపట్నం లో శుక్రవారం రాత్రి జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఉత్తమ అవార్డుల కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు బంగారు పతకాన్ని అందుకున్నారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో రెడ్ క్రాస్ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేశారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *