ఆ రంగాన్ని నాశనం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నాడు : మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్
రాష్ట్రంలో విద్యా రంగాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు, చర్యలున్నాయని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ అన్నారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. 3, 4,...
జాతీయ జెండాపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!
కర్ణాటకకు చెందిన ఓ భాజపా మంత్రి జాతీయ జెండాపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారత దేశ జాతీయ జెండా మారబోతుందని కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ ఇష్యూకు సంబంధించి మాట్లాడిని...
పడిగాపులు కాసిన పచ్చి బాలింతలు | తల్లి బిడ్డలను రోడ్డున పడేసిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ కోసం సుమారు 12 గంటల పాటు బాలింతలు నిరీక్షించారు. పచ్చి బాలింతను భూదేవిగా పోలుస్తూ ప్రభుత్వ వైద్యశాల లోని ప్రసూతి...
నిరసనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఉద్యోగస్తులు!
YSRCP: పదేళ్ల రాజకీయ జీవితంలో వైఎస్ఆర్ సీపీ అధినేత గా ఎనిమిదేళ్ల ప్రయాణం చేశాడు వై యస్ జగన్. ఏపీ ప్రతిపక్ష నేతగా ఐదేళ్లు పోరాడి ఇలా అన్నిటిలోనూ ఒంటరిగానే పోరాడుతూ ముందుకు వచ్చాడు....
ఏపీ సీఎం మళ్లీ జగనే.. తేల్చేసి చెప్పిన సీ ఓటర్ సర్వే!
ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా పాదయాత్ర చేసి.. రైతూ, కూలీల బాగోగులు తెలుసుకొని ‘నెవెర్ గివ్ అప్’ గా పోరాడుతూ ఏపీ ప్రజలకు నవరత్నాల వలవేసి ఎట్టకేలకు 2018 ఎన్నికల్లో గెలిచాడు వై యస్...
తప్పు ఎవరు చేసినా..బాధ్యత వహించాల్సింది జగనే..!
Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు గడుస్తున్నపటికీ.. రాష్టం ఆదాయ విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడి ఉందనే చెప్పవచ్చు. జగన్ నవరత్నాలు మిషన్ మొదటి...