నగరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి మంగళవారం పర్యటించారు. ఆయన పర్యటనలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది....
ఆంధ్రప్రదేశ్ లో మరో విద్యాకుసుమం ప్రాణాలు విడిచింది. గుంటూరులో రిషితేశ్వరి మరణాన్ని ఇంకా ప్రజలు మరిచిపోకముందే కర్నూలులో మరో బంగారు తల్లి బలైంది. తల్లిదండ్రులకు...
సాధారణంగా ఏదైనా పార్టీ నాయకుడు ప్రజలతో, విద్యార్థులతో ఇష్టా గోష్టీ చర్చా కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో ఆ పార్టీ సంబంధీకులు చర్చా సమయంలోమాట్లాడేందుకు కొందర్ని...
నెల్లూరు అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (నుడా) గెజిట్లో విడుదల చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట...