నెల్లూరులో జనసేనాని

నెల్లూరు వీఆర్సీ మైదానంలో ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర పుస్తక సంబరాలు ప్రదర్శనలో జనసేనాని పేరుతో ఏర్పాటు చేసిన స్టాల్ యువతరాన్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి 69వ నెంబర్ స్టాల్ నందు జనసేనాని పుస్తకాలను విక్రయిస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ఏర్పాటు చేసింది మొదలు ఇటీవలి కాకినాడ బహిరంగ సభల వరకు ఆయన మాటలను సంకలనం చేస్తూ జనసేనాని పుస్తకాన్ని ప్రచురించారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *