దేశంలోకెల్లా చేతకాని పాలకుడు ఎవరంటే జగన్ అని ప్రజలు చెప్పుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. జగన్ చేతకాని పాలనతో రాష్ట్రం పరువుపోతోందని, తెలుగు జాతి అపహాస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు....