సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి ఇవ్వాలని, అనంతబాబు.. గంజాయి, మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారని అనకాపల్లి మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. రూబీ రాళ్ల ఎగుమతి రహస్యం సుబ్రహ్మణ్యంకు తెలుసన్నారు. తన అక్రమాలను అందరికీ చెబుతున్నాడనే...