దేశంలోనే టెక్నాలజీకి ఆద్యుడ్ని అని ప్రచారం చేసుకునే చంద్రబాబు దేశ సార్వభౌమత్వానికే ముప్పు తెచ్చారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. పెగాసెస్ చంద్రబాబు వాడినట్లు మమత బెనర్జీ చెప్పారని, ఆమె తమ రాజకీయ...