చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. ఎన్టీఆర్ ను చంపి పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. వ్యవస్థలను...