మాజీమంత్రి, వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో తెలిసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటకాలాడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. తన బాబాయ్‌ను ఎవరు చంపారో జగన్‌కు ముందే తెలిసని...