చంద్రబాబు తెలంగాణ లో కూర్చుని ఏపిలో పాలనపై బురద జల్లుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించే ముందు ఏపీ ప్రజల మనోభావం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. వైసీపీని, సిఎం...