కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా రంగంలోకి దిగారు. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అప్పుడప్పుడు తప్ప.. పెద్దగా ఎక్కడా కనిపించింది లేదు.....