మంత్రి పదవులు దక్కని వైసీపీ నేతలు అసమ్మతితో ఇంకా రగిలిపోతున్నారు. ఇటీవల పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంతటితో ఆగలేదు. మళ్లీ వైసీపీ అధిష్టానంపై విమర్శనాస్త్రాలు...