మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టిన వారికి ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఏపీ సచివాలయం ప్రాంగణంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ప్రభుత్వం వారికి శాఖలు కేటాయించింది. అయితే ఈ కార్యక్రమానికి...