చదువుతో జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని, ఎవరూ దొంగిలించలేని ఆస్తి చదువు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న విద్యాదీవెనను బుధవారం తల్లుల ఖాతాలో వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవుడి దయతో...