మూడేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం తప్ప సాధించిందేమీలేదని, ఎఫ్ఆర్ బీఎం నిబంధనలు కూడా కాదని ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తోందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజలకోసం ఖర్చు...