దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, దాదాపుగా 500 కొత్త ఎయిర్‌ కండిషన్డ్‌ వాహనాలను రాష్ట్రం నలుమూలలకూ పంపుతున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బెంజ్ సర్కిల్ లో శుక్రవారం తల్లీబిడ్డ...