ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేసింది వైసీపీ మాఫియా అని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ విమర్శించారు. వైసీపీ నాయకుల నేరాలు, ఘోరాలకి సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్విట్టర్లో శుక్రవారం...