టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టి వెండితెరపై పలకరించి చాన్నాళ్లయింది. 2020లో నిశబ్దం సినిమా తర్వాత ఎటువంటి అప్‌డేట్‌ లేదు. ప్ర‌స్తుతం యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ పొలిశెట్టితో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతుంది....