టీడీపీ మహానాడు కార్యక్రమ నిర్వహణ వేదిక పై క్లారిటీ వచ్చింది. ఒంగోలులోని మీని స్టేడియం ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో మొదట పరిశీలించిన మండువారి పాలెంలోనే మహానాడు నిర్వహణకు అధిష్టానం నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు సమీపంలోని...