వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణంపై గురువారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో...