స్వామీజీ గెటప్లో ప్రజల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే.. సమస్యలపై ఆరా
ఒకప్పుడు రాజులు రాజ్యంలో తమ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో మారువేశాల్లో వెళ్లి స్వయంగా వారి కష్టుఖాలు తెలుసుకోవడం మనం చాలా సార్లు విన్నాం. అయితే, ఓ స్వామీజి ఎలమంచిలి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను...
జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది- గోరంట్ల
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై తెదేపా పార్టీ నేత గోరంట్ల పుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారంటూ మండిపడ్డారు. ఓటీఎస్...
ఏపీ రాజధానిగా విశాఖ ఫిక్స్.. ముహూర్తం ఇదేనంటున్న జగన్ సన్నిహిత మంత్రి
అసెంబ్లీ వేదికగా ఏపీ మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతకంటే మెరుగైన బిల్లతో త్వరలోనే ముందుకొస్తానని అన్నారు. ఈ క్రమంలోనే మూడు రాజధానుల విషయంలో ఎలాంటి...
విక్రమ సింహపురి యూనివర్సిటీలో జగనన్న పచ్చ తోరణం
విక్రమ సింహపురి యూనివర్సిటీలో జగనన్న పచ్చ తోరణం మొక్క నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించిన వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.యం.సుందరవల్లి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి యూనివర్సిటీ మరియు అనుబంధ కళాశాలల్లో...
తప్పని నిలదీసినందుకు తెదేపా కార్యకర్తపై పెట్రోల్తో దాడి
ఏపీలో రాజకీయ గొడవలు రోజు రోజుకూ చెలరేగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరులో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. తాజాగా, తెదేపా కార్యకర్తపై రాజకీయ ప్రత్యర్థులు హత్యాయత్నం చేశారు. పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన...
చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్ను పోగొట్టడం ఎలానో తెలుసా…
అధిక బరువు పెరగడం వల్లన చర్మం మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. అలానే గర్భం దాల్చినప్పుడు కూడా శరీరంపై ఈ మచ్చలు వస్తూ ఉంటాయి. ఇటువంటి మచ్చలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ...