జగన్ పై పోటీ అతనే..తేల్చి చెప్పిన చంద్రబాబు..!
2024 ఎన్నికల్లో పులివెందుల నుండి ఎమ్మెల్సీ బీటెక్ రవి(మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి)నే పోటీ చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం వివిధ నియోజకవర్గాలకు చెందిన నేతలతో మంగళగిరిలోని టీడీపీ కేంద్రకార్యాలయంలో సమీక్ష...
మా పేర్లు చెప్పొద్దు..ఎంత డబ్బైనా ఇస్తాం..వివేకా హత్య నిందితుడికి భారీ ఆఫర్ ..!
హత్యలో మా ప్రమేయం ఉందని చెప్పొద్దు. నీకు పదెకరాల భూమి ఇస్తాం, కావాల్సినంత డబ్బు ఇస్తాం అంటూ వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరికి భారీ ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాలు...
రాజ్యసభకు మోనార్కుడు..ఎక్కడి నుండి.?
నేను మోనార్కున్ని నన్నెవరూ మోసం చేయలేరంటూ సినిమాల్లో డైలాగులు కొట్టే నటుడు ప్రకాశ్ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. అద్భుత నటనతో అందరి మనసు ఆకట్టుకున్న ప్రకాశ్ రాజ్ రియల్ లైఫ్ లో తెలంగాణ...
మూడో విడత పోలింగ్ పూర్తి.. అఖిలేష్ యాదవ్ పై కేసు నమోదు..!
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ పై ఎన్నికల కమిషన్ కేసు నమోదు చేసింది. ఉత్తరప్రదేశ్ లో మూడో విడత పోలింగ్ లో ఆదివారం ఆయన ఓటింగ్ లో పాల్గొన్నారు....
జగన్ కు మరో అవకాశం లేదు..ఎందుకంటే : టీడీపీ అధినేత చంద్రబాబు..!
జగన్ చేస్తున్న పాలనకు ప్రజలు మరో అవకాశం ఇవ్వరని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్ అని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో అన్ని వర్గాలు...
కాపు నేత ముద్రగడతో జీవీఎల్ భేటీ..త్వరలో
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సోమవారం కిర్లంపూడిలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పద్మనాభం సమక్షంలో కాపు జేఏసీ నేతలతో సుమారు రెండు గంటల పాటు...