కలుషిత ఆహారం తిని పసిపిల్లలు చనిపోతున్నారు : ఆచంట సునీత
కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో కలుషిత ఆహారం తిని అభం, శుభం తెలియని చిన్నారులు చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు....
15 ఏళ్ల తర్వాత జగన్ ప్రధాని : మంత్రి నారాయణ స్వామి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న నారాయణ స్వామి తాజాగా చంద్రబాబు...
మన రాష్ట్రంలోనే విద్యుత్ చార్జీలు తక్కువ పెరిగాయి : అంబటి
చంద్రబాబు కాలంలో వచ్చిన తెలుగు సంవత్సరాది పేర్లు దుర్ముఖి, వికారి అనే వికారమైన పేర్లతో తెలుగు సంవత్సరాదులు వచ్చాయని, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్లవ నామ సంవత్సరం, శుభకృత్ సంవత్సరం...
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం : సీఎం జగన్
దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని, దాదాపుగా 500 కొత్త ఎయిర్ కండిషన్డ్ వాహనాలను రాష్ట్రం నలుమూలలకూ పంపుతున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బెంజ్ సర్కిల్ లో శుక్రవారం తల్లీబిడ్డ...
మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాన్ని కొరత రాష్ట్రంగా చేశారు : కళావెంకట్రావు
విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో జగన్ రెడ్డి ప్రకటించి మాటతప్పి, మడమ త్రిప్పి అసాధారణంగా మూడేళ్లలోనే రూ.42,872 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి...
మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ఇదే తొలిసారి : సజ్జల
విద్యుత్ ఛార్జీలు కొన్ని తరగతులకు స్వల్పంగా పెంచుతూ, దాదాపు రూ.1400 కోట్ల భారాన్ని ఈఆర్సీ అనుమతి ఇచ్చిన మేరకు పెంచడం జరిగిందని, అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా...