విశాఖ ఉక్కు పరిరక్షణకై జనసేన డిజిటల్ క్యాంపెయిన్.. మరి స్పందన లభిస్తుందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన మరోముందడుగు వేసింది. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు డిటిటల్ క్యాంపెయిన్ పేరుతో సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. విశాఖ...
ఎన్ని పార్టీలు కలిసొచ్చినా.. వైకాపా సింగిల్గా బరిలోకి దిగుతుంది-పెద్దిరెడ్డి
అమరావతి రాజధాని విషయంలో రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి మద్దతుగా నిలుస్తూ ప్రతిపక్షనేత చంద్రబాబు ఉద్యమం చేపట్టారు. ఇప్పటికే భారీ నిరసలతో పోరుబాట పట్టిన రైతులు ఈ...
అమరావతే రాష్ట్ర రాజధాని.. మార్చడం ఎవ్వరి వల్లా కాదు- రఘురామ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రాష్ట్రానికి రాజధాని విషయంలో అనేక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి చంద్రబాబు పాలనలో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ.. శంకుస్థాపన చేసి.. అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ...
అందరూ ఏపీవైపే వేలెత్తి చూపిస్తారేంటి.. అప్పులు ఎవరు చేయరు చెప్పండి- విజయ్ సాయిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజురోజుకూ అప్పులకుప్పగా మారిపోతోంది. ఉద్యోగులకు జీలాతు, కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేసి స్థితికి చేరుకుంది. ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక, ఉన్న ఆస్తులను వేలం వేస్తూ.. ఆఖరికి పంచాయితీ నిధులను...
ఏపీ ప్రజలకు అన్యాయం చేయాలని మోదీ సర్కారు ఫిక్స్ అయ్యినట్లుందే?
ఆంధ్రరాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత.. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా ఇస్తామని చెప్పింది అప్పటి కేంద్రం. కానీ, ఇంత వరకు ఆ విషయం మీద చర్చలు...
CM JAGAN: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
CM JAGAN: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే డిసెంబరు 17న సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి...