నెల్లూరులో కనుల పండుగలా కార్తీక మాస లక్ష దీపోత్సవం

నెల్లూరు నగరం వీఆర్సీ మైదానం లో కార్తీక మాస లక్ష దీపోత్సవం కనుల పండుగలా జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో నవంబర్ 18, 19, 20 వ తేదీలలో జరిగిన ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి దీపాలు వెలిగించారు. ప్రాంగణం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *