ఏటీఎంలు, డిపాజిట్ మెషీన్లు బిజీబిజీ

500 మరియు 1000 రూపాయల రద్దుతో పాటు కేంద్ర ప్రభుత్వం మరో రెండు రోజులు ఏటీఎంలు పని చేయవని పేర్కొంది. అంతే కాకుండా కొన్ని రోజుల వరకు ఏటీఎం ల నుండి కేవలం రోజుకు 10000 రూపాయలు, వారానికి కేవలం 20 వేల రూపాయల మాత్రమే తీసుకోగలరని పేర్కోవడంతో ఏటీఎంల దగ్గర జనం బారులు తీరుతున్నారు. నేటి అర్థరాత్రి వరకే ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషీన్లు పని చేయనుండడంతో ప్రజలు కొంతమేరకు ఇబ్బందులు పడక తప్పదు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *