జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళాసంక్షేమం, రక్షణ అనేది  నేతిబీరలో నెయ్యి చందమే అయ్యిందని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం...