నినాదాలకే కేసులు పెట్టడం ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఒంగోలులో 17 మంది మహిళలపై అట్రాసిటీ కేసులను ఆయన ఖండించారు. మహిళానేతలపై కేసులు పెట్టడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని, మహిళకు...