చంద్రబాబుకు సమిష్టి అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనే లేదు అని పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుకు విశాల దృక్పథం కరువైందని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు...