కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో కలుషిత ఆహారం తిని అభం, శుభం తెలియని చిన్నారులు చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు....