విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో జగన్ రెడ్డి ప్రకటించి మాటతప్పి, మడమ త్రిప్పి అసాధారణంగా మూడేళ్లలోనే రూ.42,872 కోట్ల విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి...