ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ బీజేపీ నేతలు ఒక్కసారిగా విమర్శలతో దూకుడు పెంచారు. జగన్ పాలనపైనా, వివేకా హత్యపైనా విమర్శలు సంధించారు. శనివారం కడపలో నిర్వహించిన రణభేరి సభలో బీజేపీ నేతలు ఒక్కసారిగా రెచ్చిపోయారు....