కోనసీమను వైసీపీ మనుషులే తగులపెట్టారని, అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడుకు ర్యాలీగా వెళ్తూ చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ‘‘పోలీసుల సమక్షంలోనే మంత్రి...