రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలేదని ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే రాయలసీమ అభివృద్ధికి ముందడుగు పడిందన్నారు. కడపలో బీజేపీ నేతలు నిర్వహించిన రణభేరిపై ఆయన కౌంటర్ ఇచ్చారు....