కరోనా వల్ల రెండేళ్లు అసెంబ్లీ సమావేశాలు సరిగా జరగలేదని ఇప్పుడు సమయం ఉన్నా సభా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రవరిస్తున్నారని వైసీపీ  ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు...