ప్రజ‌ల శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. రాష్ట్రంలోని డ్రగ్స్ విభాగం అధికారులంద‌రితో క‌లిసి గురువారం మంత్రి సెక్రటేరియ‌ట్ లో విస్తృత‌స్థాయి స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వహించారు....