రాష్ట్రంలో ఉన్న కల్తీ బ్రాండ్ల దెబ్బకి కొందరు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి మద్యం తెచ్చుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.  వంటనూనె, ఇతర నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు....