పోలవరం ప్రాజెక్టు పనులను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో...