పోలవరం ప్రాజెక్ట్ కి జగన్మోహన్ రెడ్డే ఒకశాపం..ఆయన పాలనే గుది బండ అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. అంబటి రాంబాబు నీటిపారుదల శాఖామంత్రా..లేక నోటిపారుదల శాఖా మంత్రా అని ఎద్దేవా చేశారు....