కొత్త జిల్లాలకు సంబంధించి కసరత్తు పూర్తయిందిని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టమని, వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం...