వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షలు నిర్వహ‌ణా వైఫ‌ల్యంతో పూర్తిగా అభాసుపాల‌య్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. సీఎంకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. సీఎం...