వైద్య ఆరోగ్య శాఖ లో 40వేల‌కుపైగా నియామ‌కాలు చేప‌ట్టామని, అన్ని రోగాల‌కూ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మంచినీటి కొర‌త‌, అప‌రిశుభ్ర‌త‌, నిర్వ‌హ‌ణ‌లో...