వైఎస్ జగన్ పాలనతో రాష్ట్రం నరకాంధ్రప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రోజు వారీ ఘటనలు, పరిస్థితులు తీవ్ర అవేదన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలపై...