వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే అన్యాయమే ఎక్కువని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ...